పవన్ కల్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న జనసేన నాయకులు

సింగరాయకొండ ఎంబిసి ప్రతినిధి జూన్ మూడు  
జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్  నీ, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్  ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి మరియు కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త మేడా రమేష్ ఆధ్వర్యంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో పవన్ కళ్యాణ్ ను*శుక్రవారం  కలుసుకుని పలు అంశాలపై చర్చించారు.

1 Comments