ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన అరకు ఎంపీ దంపతులు
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రజల ఇలవేల్పు
అల్లూరి జిల్లా ఎంబిసి ప్రతినిధి: పాడేరులో ఈనెల 11,12,13 తేదీల్లో గిరిజనులు నిర్వహించిన శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి రాష్ట్ర ఎమ్మెల్సీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా. రవిబాబు మంగళవారం పాడేరులోని అరుకు ఎంపీ నివాసానికి విచ్చేసిన సందర్భంగా అరకు ఎంపీ దంపతులు గుమ్మా.తనుజరాణి చెట్టి.వినయ్ కలసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పార్టీలో పలు ముఖ్యమైన విషయాలను చర్చించుకున్నట్లు తెలిపారు.వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నారావు ఎంపిటిసి ఆనంద్ పెదబయలు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు సురేష్ సీనియర్ నేత అప్పాలు సోషల్ మీడియా ప్రతినిధులు గురునాయుడు సుబ్రహ్మణ్యం తదితరులున్నారు.
0 Comments