అధ్యక్ష,కార్యదర్శులుగా అప్పలరాజు,లక్ష్మణ్
అనంతగిరి ఎం బి సి మే 19: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ స్థానిక అనంతగిరి మండల నూతన కమిటీ ఎన్నిక సోమవారం జరిగింది.మండల అధ్యక్షుడుగా స్వాభి అప్పలరాజు, కార్యదర్శిగా ఆర్ లక్ష్మణ్, కోశాధికారిగా జి రామ్మూర్తి కమిటీ సభ్యులుగా డి బుద్ధురాజు,పి త్రినాధ్,ఎస్ గోపి,జె సింహాద్రి, సింహాద్రి దొర,బి నాగేష్,జె రామన్న సీతారాం సోకెల కన్నబాబు,బిడ్డ మహేష్,ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వం అందజేశారు.ఈ కార్యక్రమంలో అరకులోయ మండల అధ్యక్ష కార్యదర్శులు త్రినాధ్,డేవిడ్,ప్రధాన కార్యదర్శి కిల్లో సింహాచలం, కోశాధికారి సింహాద్రి,సహాయక కార్యదర్శి రామనాయుడు,రామన్న తదితరులు పాల్గొన్నారు.
0 Comments