దేశం మొత్తం సైన్యానికి మద్దతుగా ఉంది
బీజేపీ జిల్లా అధ్యక్షులు మట్టం శాంతి కుమారి
అనంతగిరి ఎం బి సి మే 19: అనంతగిరి మండలం లో జరిగిన కార్యక్రమముబిజెపి జనసేన టిడిపి తిరంగా యాత్ర జయప్రదం చేయుటకు జిల్లా అధ్యక్షురాలు మట్టం శాంతి కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోభారత్ బలం శక్తి యుక్తి సాటి చెప్పిన ప్రవీదలాలకు (ఇండియన్ ఆర్మీ కి) భారత ప్రభుత్వానికి భారతీయుని అమాక్షం నిరంతరం అండగా నిలుస్తుందని దీనికి నిదర్శనం మన నరేంద్ర మోడీ ఆర్మీ మిలట్రీబలగాలు కృషి చేయడం చాలా సంతోషకరమని కూటమి ప్రభుత్వం ప్రతి మండలంలో తిరంగా యాత్ర రియల్లీ జరుపుటకు ప్రతి మండల నుంచి కూటమి ప్రభుత్వము వచ్చి జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షురాలు కోరడం జరిగినది ఈ కార్యక్రమంలో అనంతగిరి మండలం లో బిజెపి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు టిడిపి కార్యకర్తలు పాల్గొనారు గిరిజన మోర్చా స్టేట్ సెక్రెటరీ వంతల రామచందర్రావు జిల్లా ఉపాధ్యక్షుడు శరభ ఏమన్నా బాబు అసెంబ్లీ కన్వీనర్ శెట్టి రాజు జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి ఆనంద్ మాజీ మండల అధ్యక్షుడు స్వాభి రామచంద్రరావు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సత్యవతి మండల అధ్యక్షుడు అడ్డాల సోమరాజు మండల కోశాధికారి వంతల అప్పన్న మండల సెక్రెటరీ రాంగి అప్పలస్వామి జనసేన అధ్యక్షుడు చిట్ట మురళి మండల నాయకురాలు రత్నప్రియ టిడిపి పాండోవ్ జాన్ బాబు సీనియర్ నాయకుడు రవీంద్ర పాల్గొన్నారు
0 Comments