అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపం

గత కొన్ని నెలలుగా ప్రజలను ప్రయాణికులను వాహనదాలను భయపెడుతున్న రంద్రం

సమస్య పరిష్కరించాలని ప్రాధేయపడుతున్న ప్రజలు ప్రయాణికులు వాహనదారులు


ఎంబీసీ కందుకూరు పట్టణం ప్రతినిధి ఫిబ్రవరి 9 అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తురూపంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కు నిర్లక్ష్యానికి నిలువెత్తు రూపంగా పట్టణ పరిధిలోని

 ( రజకపాలెం ) వద్ద రోడ్డు కు మధ్యలో కల్వర్ట్ దెబ్బతిని రంద్రం పడి మరమ్మతులకు నోసుకోని రంద్రం వెక్కిరిస్తుంది కొన్ని నెలలుగా స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులు కు చెబుతున్నా పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇటువంటి ప్రమాధకర పాయింట్ ల వద్ద కనీసం సైన్ బోర్డు పెట్టాలన్న ఆలోచన లేకపోవడం మన కందుకూరు మున్సిపల్ అధికారుల పనితీరుకు నిదర్శనం. కనీసం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ఈ సమస్య ను పరిష్కరించాలని ఆ రహదారిపై ప్రయాణం చేస్తున్న ప్రజలు కుటుంబ సభ్యులు ప్రాధేయపడుతున్నారు

0 Comments