టంగుటూరు ఎంబిసి ప్రతినిధి జూన్ 8 ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దళితుల దుర్మరణం*చెందిన సంఘటన గురువారం జరిగింది సమాచారం అందుకున్న వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి అశోక బాబు
హుటాహుటిన యం. నిడమనూరు వెళ్ళి కుటుంబ సభ్యులను వైయస్సార్సీపి కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు పరామర్శించారు
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రావలసిన సహాయం తక్షణమే అందించేందుకు అధికారులతో వైసీపీ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు చర్చించారు
0 Comments