పేకాట ఆడుతున్న వారిపై రైడ్
విజయనగరం జిల్లా MBC: జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో సెప్టెంబరు 27న సంతకవిటి పీఎస్ పరిధిలోని కాకరాపల్లి గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై సంతకవిటి ఎస్ఐ మరియు సిబ్బంది రైస్ చేసి, 7గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.7,520/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు
0 Comments