గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్
విజయనగరం జిల్లా MBC; జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో ఆగస్టు 21న విజయనగరం రూరల్ ఎస్ఐ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బియ్యాలపేట గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి, పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి బెట్టింగులకు వినియోగించిన రూ. 13,100/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
0 Comments