పేకాట ఆడుతున్న వారిపై రైడ్..,5గురిని అదుపులోకి


విజయనగరం జిల్లా MBC;జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో ఆగస్టు 24న విజయనగరం 1వ పట్టణ పీఎస్ పరిధిలో గల తోటపాలెం, సాయినగర్ కాలనీలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐలు అశోక్ కుమార్, శ్రీ దుర్గా ప్రసాద్ మరియు సిబ్బంది రైడ్ చేసి, 5గురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 10,280/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

0 Comments