పేకాట ఆడుతున్న వారిపై రైడ్..11మంది అదుపులోకి


విజయనగరం జిల్లా MBC; జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో ఆగస్టు 20న విజయనగరం రూరల్ ఎస్ఐ శ్రీ గణేష్ మరియు సిబ్బంది కోరుకొండ పాలెం గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 11మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి బెట్టింగులకు వినియోగించిన రూ. 9,120/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

0 Comments