పేకాట ఆడుతున్న వారిపై రైడ్.. 10 మందిని అదుపులోకి


విజయనగరం జిల్లా MBC; జిల్లా ఎస్పీ ఎం.దీపిక, ఐపీఎస్ ఆదేశాలతో ఆగస్టు 21న నెల్లిమర్ల ఎస్ఐ శ్రీ  నారాయణ రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బుచ్చెన్నపేట గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి, పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి బెట్టింగులకు వినియోగించిన రూ. 2,690/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు.


0 Comments